Saturday, 27 July 2024 02:20:36 PM

నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం ..

జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

Date : 28 November 2023 02:40 PM Views : 122

N7TV News Telugu - Andhra Pradesh / NTRDistrict : NTR జిల్లా / నందిగామ టౌన్ : ది.28-11-2023(మంగళవారం) .. నందిగామ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం .. జ్యోతిబాపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .. అణగారిన వర్గాల కోసం జీవితం త్యాగం చేసిన మహనీయుడు జ్యోతిబా పూలే : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు ఫూలే.. అట్టడుగు వర్గాల కోసం, మహిళా స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఎనలేని కృషి చేశారు .. సాంఘిక అసమానతలకు వ్యతిరేకంగా ఉద్యమించిన భారతదేశపు మొట్టమొదటి సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.. అందరికీ సమాన హక్కులు కావాలని పోరాడిన మహాత్ముడు జ్యోతిరావు పూలే .. చదువు అనే ఆయుధంతో సమాజంలో గుర్తింపు, గౌరవం సాధించడంలో జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే ఆదర్శంగా నిలవగా.. సీఎం జగన్ వారి ఆశయాలను ఆచరిస్తూ.. పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపిన MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు .. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు ..

Veenu

Admin

N7TV News Telugu

Copyright © N7TV News Telugu 2024. All right Reserved.



Developed By :